ఈ నేపథ్యంలో చిత్ర దర్శక నిర్మాత గుణశేఖర్ చిత్రాన్ని ఏప్రిల్ 23న విడుదల చేసేందుకు నిర్ణయించినట్టు సమాచారం. కాగా, ఇటీవల ఈ చిత్రం ఆడియో వేడుకను విశాఖ, వరంగల్ పట్టణాలలో రెండు సార్లు ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.