నటి సమంత కళ్ళు చెమర్చింది. కమర్షియల్ సినిమాలు చూసిచూసి బోరు కొట్టినట్లుంది. ఈ మధ్య ప్రజాసేవ చేస్తుంది. అనాధల్ని, వికలాంగుల్ని ఆదుకుంటుంది. ఆ స్పూర్తితోనే.... నా బంగారు తల్లి సినిమా తిలకించింది. రాజేష్ టచ్రివర్ తీసిన ఈ సినిమా గురించి శనివారంనాడు ప్రసాద్ ల్యాబ్లో మాట్లాడింది.