హైదరాబాద్లో ప్రత్యేకంగా వేసిన సెట్లో గత నాలుగు రోజులుగా రిహార్సల్స్ చేస్తున్నారు. ఈ పాట కోసం డాన్సర్లను తెప్పించకుండా.. శ్రుతిహాసన్ చేత వేయించడం తెలిసిందే. ప్రస్తుతం యువత గుండెల్లో కొలువు తీరిన ఈమె చేసే చిందులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర నిర్మాత అనిల్ సుంకర తెలియజేస్తున్నారు.