సంచలనాల హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్ మళ్లీ మళ్లీ కెమెరాముందుకు వస్తోంది. ఓ హోటల్లో దొరికిన ఆమెపై పోలీసులు వ్యభిచారం కేసు పెట్టి రెస్క్యూహోంకు పంపడం, కోర్టు జోక్యం చేసుకుని ఆమెను బెయిల్పై విడుదల చేయాలని ఆదేశించడం తెలిసిందే. తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని, తాను ఎలాంటి తప్పు చేయలేదని అప్పట్లోనే శ్వేతాబసు చెప్పింది.
త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభిస్తారని తెలుస్తోంది. రెస్క్యూహోం నుంచి విడుదలై బయటకు వచ్చినప్పుడే, తాను మళ్లీ సినిమాల్లో నటిస్తానని శ్వేతాబసు తెలిపింది. ఆ ప్రకారంలో మెహతా ఇచ్చిన అవకాశాన్ని శ్వేతా అందిపుచ్చుకుంది.