అక్కినేని నాగార్జున తన కొడుకు నాగచైతన్యను సినిమాలో ఇంట్రడ్యూస్ చేయడానికి జోడీగా రాధ కుమార్తె కార్తీకను పరిచయం చేశారు. ఇప్పుడు మరో కొడుకు అఖిల్తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ నెలాఖరులో షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుందని సమాచారం. ఈసారి అఖిల్ సరసన శ్రీదేవి కుమార్తె జాహ్నవిని ఎంపిక చేసే పనిలో వున్నారు.