అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా సయేశా సైగల్ ని తీసుకోవాలనే ఆలోచనలో ఈ చిత్ర టీం ఉన్నట్లు సమాచారం.