తమిళంలో మొదటి చిత్రం ''రాజపాట్టై'' (వీడింతే) తర్వాత చాలా చిత్రాలు మంచి సక్సెస్ని అందుకున్నాయి. ఆ తర్వాత అనుష్క - ఆర్య నటించిన ''వర్ణ'', ''సైజ్ జీరో'' వంటి రెంత్రాడు చిలతో పరాజయాన్ని ఎదుర్కొన్నారు. తెలుగులో మాస్ మహరాజా రవితేజతో నిర్మించిన ''బలుపు'' చిత్రం ఓ మోస్తారుగా యావరేజ్ టాక్ని సంపాదించుకుంది.
కాగా, ఈ యేడాది ఇదే సంస్థ నిర్మించిన ''ఊపిరి'' సినిమాకు మంచి టాక్ వచ్చినా కూడా ఈ సినిమాపై ఖర్చు భారీగా పెట్టింది. దీంతో దాదాపు రూ.20 కోట్ల నష్టాన్ని చవిచూసినట్టు సమాచారం. అయితే ఇన్ని భారీ సినిమాల మధ్య పివిపి నిర్మించిన చిత్రాల్లో ''క్షణం'' మాత్రమే సక్సస్ సాధించింది.