ఇటీవలే తన శిష్యురాలు రంజిత ద్వారా ఆహ్వానం పంపినట్లు అనుకుంటున్నారు. తను అనుకున్నవాళ్లు దూరమయ్యారనీ, దానికి మార్గం శాంతిని తాను చెబుతానని రంజితతో చెప్పినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. స్వామిజీ పేరుతో రాసలీలలు చేస్తూ కోర్టు కేసు ఎదుర్కొంటున్న ఈ నిత్యానంద... మగవాడేనని రిపోర్ట్ కూడా ఇచ్చాయి. మరి నయనతారకు పిలుపు నిజమో కాదో...?