చెడమడా అరిచేసరికి ఆమె ఆ సీన్ లో నటించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయిందని ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించింది. కాగా ఆమె స్థానంలో నిత్యా మీనన్ ను నటింపజేస్తున్నట్లు సమాచారం. ‘అత్తారింటికి దారేది’తో ఆమెకు సూపర్ ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్ చెప్పినట్లు వినకుండా ప్రణీత ఇలా ఎందుకు చేసిందబ్బా అనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి.