సూపర్స్టార్ రజనీకాంత్కు కథ నచ్చితేనే చేస్తాడని అభిమానులు చెబుతున్నారు. ఇటీవలే చెన్నైలో 'బాషా' సీక్వెల్ చేస్తున్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి. ఒక్కసారి చెబితే.. వందసార్లు చెప్పినట్లే.. అనే డైలాగ్ ఇప్పటికీ పాపులర్. అందుకే దాన్ని రెండొందల సార్లు చెప్పాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.