విక్రమ్, శంకర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'ఐ'. దీన్ని ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించాడు. 180 కోట్లతో తీశామని నిర్మాత చెబుతున్నారు. ఈ చిత్రం దీపావళికి విడుదలవుతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా, తెలుగు హక్కుల్ని ఆర్.బి. చౌదరి 30 కోట్లతో చేజిక్కించుకున్నారని వార్త విన్పిస్తుంది.