తమకు టిక్కెట్లు లభించకపోయేసరికి థియేటర్ యాజమాన్యం సినిమా టిక్కెట్లను బ్లాక్లో అమ్ముతున్నారంటూ మండిపడ్డారు. ఈ ఉద్రక్తితత ఇలా కొనసాగుతుండగానే కొంతమంది గుర్తు తెలియని యువకులు థియేటర్ పైన రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో థియేటర్ అద్దాలు పగిలాయి. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది.