ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ఎక్కడెక్కడి నుంచో విరాళాలు అందుతున్న తరుణంలో బాహుబలి సినిమా ద్వారా కేపిటల్కు సాయం అందనుంది. బాహుబలి ద్వారా అమరావతి నిర్మాణానికి వారాహి సంస్థ అధినేత, ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి సాయం అందించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.