మరోవైపు విక్రమ్ కుమార్, అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో ఓ బైలింగ్యువల్ మూవీని ప్లాన్ చేశాడు. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి ఏప్రిల్ మొదటి వారంలో ఈ చిత్ర పూజా కార్యక్రమాలు పూర్తి చేసి రెండో వారంలో సినిమాను సెట్స్పైకి తీసుకెళ్ళాలని భావిస్తున్నాడట దర్శకుడు.