చరిత్రలో మైలురాయిలా నిలిచేవిధంగా రూపొందిస్తున్నాం. గుంటూరు, విజయవాడ, వైజాగ్ పరిసరప్రాంతాల్లో మొదటి షెడ్యూల్ పూర్తి చేశాం. రెండవ షెడ్యూల్లో భాగంగా ఫిలింసిటీ, రామకృష్ణ స్టూడియోలో చిత్రీకరణ కొనసాగుతోంది.
ఈ చిత్రంలో టిఎస్ఆర్ లక్ష్మి, చంద్రశేఖర్ చండ్ర, ఎబి ఆనంద్, పాస్టర్ శ్యాంసన్, కత్రినా (లండన్), దీపా (ముంబై), కిరణ్ఖుమార్, జయరాజ్, చెరుకూరి సాంబశివరావు తదితరులు నటిస్తున్నారు.