వినాయక నిమజ్జనం అంటేనే కంటతడి పెట్టేసే పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.. మరోసారి గణేశ నిమజ్జనంపై స్పందించింది. వినాయక నిమజ్జనం సందర్భంగా ఐటమ్ సాంగ్స్తో జరిగిన హంగామా అంతా ఇంతా కాదు. లౌడ్ స్పీకర్లతో హోరెత్తించారని రేణు దేశాయ్ వ్యాఖ్యానించింది. దీంతో శనివారం రాత్రంతా మా కూతురు ఆద్యకు నిద్రపట్టలేదని రేణు ట్విట్టర్లో పేర్కొంది.