ఈ సందర్భంగా ఆయనకు మీడియా నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. భారత్లో అసహనంపై జరిగిన చర్చలో మీరు ఎందుకు భాగస్వాములు కాలేదంటూ ఓ విలేఖరి ప్రశ్నించగా, ఆయన నుంచి పై విధంగా సమాధానమిచ్చారు. ఏదైనా విషయంపై అభిప్రాయాన్ని చెబితే.. జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.