సినీ నటుడు, జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ తనని పెళ్లి చేసుకోవాలని ఓ మహిళ జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్లోని పవన్కల్యాణ్ కార్యాలయం వద్ద బుధవారం ధర్నాకు దిగింది. కొండాపూర్కు చెందిన జ్యోతి మధ్యాహ్నం 12 గంటల నుంచి కార్యాలయం వద్ద బైఠాయించింది. తాను పవన్ను కలవాలని సిబ్బందితో వాగ్వాదానికి దిగింది.