బాలీవుడ్ నటుడు తనయుడు హర్షవర్ధన్ కపూర్, సయామి ఖేర్, అనుజ్ చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్నచిత్రం 'మీర్జా'. వీరిద్దరికీ బాలీవుడ్లో ఇదే తొలి సినిమా కావడం విశేషం. ఆర్ఒఎంపి పిక్చర్స్ పతాకంపై సినిస్తాన్ ఫిల్మ్ సంస్థ ఈ చిత్రాన్నినిర్మిస్తోంది. రాకేశ్ ఓంప్రకాశ్ మేహ్రా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు గుల్జార్ కథను అందించారు.