ఈ చిత్రంలో మహేష్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర ఆడియో వేడుకను నిర్వహించేందుకుగాను మాదాపూర్లోని శిల్పకళా వేదిక ఆడిటోరియంను బుక్ చేశారు. ఆ రోజు కార్యక్రమాన్ని విభిన్నమైన వేడుకలా నిర్వహించడానికి చిత్ర నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.