రాధికా ఆప్టే అరుదైన గౌరవం దక్కింది. భారత్లో చాలా ప్రతిష్టాత్మకంగా భావించే.. గోవాలో జరగబోయే ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్లో రాధికా ఆప్టే జ్యూరీ సభ్యురాలిగా ఎంపికైంది. సాధారణం ఈ ఫిలిమ్ ఫెస్టివల్లో జ్యూరీ సభ్యులుగా మహా మహులే ఉంటారు. వాళ్ల స్టాండర్స్ ఇంటర్నేషనల్ రేంజిలో ఉంటాయి. అలాంటి జ్యూరీలో రాధికకు చోటు దక్కడం ద్వారా ఆమె లెవలేంటో అర్థం చేసుకోవాలని సినీ పండితులు అంటున్నారు.