అయితే ఉన్నపళంగా సదరు కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించిన థాను నుంచి... ఆడియో రిలీజ్ను కేవలం ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు ఓ ప్రకటన వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాలో విహార యాత్రకు వెళ్లిన రజినీ అనారోగ్యానికి గురయ్యారని, అక్కడి ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారన్న వార్తలు వెలువడ్డాయి.