కోపిష్టి తండ్రితో కుమారుడు ఇలా అన్నాడు.
"నాన్నా! నీవెప్పుడూ కఠినంగా, పరుషమైన మాట్లాడుతావేం! కొంచెం మంచిగా తీయగా మాట్లాడొచ్చుగా..?!"
"కోపిష్టి తండ్రి ఏమన్నాడంటే..? ఆ! నిజమే! తేనె, పంచదార, జిలేబి, మిఠాయి, బెల్లం.. ఓకేనా.. తియ్యని మాటలు ఇక చాలుగా..!" అన్నాడు.