మహిళలూ దిక్కులు చూస్తూ ఆహారం తీసుకోకండని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మనం తీసుకునే ఆహారం వాసన, రుచిని బాగా గ్రహించినప్పుడే జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది. ఆహారం రంగు, వాసన, రుచిలను గమనించి మెదడుకు సమాచారం పంపినప్పుడు జీర్ణరసాల విడుదల మెరుగ్గా జరగడంతో ఆహారం బాగా వంటపడుతుంది.