కంపెనీలకు చెందిన బోర్డుల్లో మహిళలకు పెద్దపీట వేయడం ద్వారా వాటాదారులకు ఎక్కువ డివిడెండ్లు ఇవ్వడానికి, అధిక రాబడులను నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని క్రెడిట్ స్విస్ అనే సంస్థ పేర్కొంది. మహిళలు ఆర్థిక విషయాల్లో పాత సంప్రదాయ ధోరణులనే అనుసరిస్తారన్న దానికి ఎలాంటి ఆధారాలు లేవని, నూతన ఒరవడితో మహిళలు ముందడుగు వేస్తున్నారని పేర్కొంది.