ఢిల్లీలో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆదివారం తలపడనున్నాయి. ఈ హై స్టేక్స్ మ్యాచ్ కోసం సన్నాహాల్లో భాగంగా, ముంబై ఇండియన్స్ జట్టు ఆటగాళ్లు ఇప్పటికే...
భారతీయ సినిమా పరిశ్రమలో గత కొన్ని దశాబ్దాలుగా విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ, సినీ పరిశ్రమ ఎదుగుదలకు కృషి చేస్తున్న కమల్ హాసన్ ఇలా భవిష్యత్తుని శాసించబోతోన్న...
యూపీఐ పేమెంట్స్‌ సేవలకు మరోమారు అంతరాయం కలిగింది. దేశ వ్యాప్తంగా ఈ సేవలు నిలిచిపోయాయి. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్‌లు పని చేయలేదు. ఈ విషయాన్ని...
దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు దిగొచ్చని హెచ్చరించాయి. ఈ క్రమంలో రైల్వే శాఖను...
ఈ రోజుల్లో, ప్రతి ఆఫీసులో కాఫీ మెషిన్ ఉండటం సర్వసాధారణమైపోయింది. కాఫీ తాగితే, ఇది మానసిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా, మీకు శక్తిని కూడా ఇస్తుంది. ఆఫీసు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర విద్య, ఐటీ శాఖామంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా శనివారం రిలీజ్ చేశారు....
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’ లో రామరామ.. పాటను హనుమత్ జయంతి సందర్భంగా నేడు విడుదల చేశారు. రామ రామ..రామ.. అంటూ శంకర్ మహదేవన్, లిప్సిక...
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, సినీ నటి విజయశాంతి భర్త శ్రీనివాస్‌కు ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. తనకు డబ్బులు ఇవ్వకంటే కసితీరా నరికి చంపుతానంటూ...
జాతకాల నేపథ్యంలో సారంగపాణి జాతకం రాబోతుంది. హీరో ప్రియదర్శి, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ చాలా ఇష్టపడి చేసిన సినిమా ఇది....
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. విద్య- సమాచార సాంకేతిక శాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా...
ఇద్దరు వేరువేరు లక్ష్యాలతో వున్నవారు ప్రేమించుకుంటే ఏవిధమైన పరిణామాలు వస్తాయనే పాయింట్ తో డియర్ ఉమ చిత్రం రూపొందింది. సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా,...
సభ్య సమాజంలో మానవ సంబంధాలు నానాటికీ మంటకలిసిపోతున్నాయి. ఆస్తులు కోసం సొంత మనుషులనే అత్యంత కిరాతకంగా హత్య చేస్తున్నారు. తాజాగా ఓ సవతి తల్లి ఆస్తి పోతుందనే...
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఇటీవల సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. ప్రస్తుతం...
తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నోటిఫికేషన్ విడుదల చేసింది. పాఠశాల విద్యా శాఖ అందించిన వివరాల ప్రకారం, టెట్ పరీక్షలు జూన్ 15 నుండి జూన్ 30...
రెండు రోజుల క్రితం తన భార్యకు ఫోన్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పాడనే ఆరోపణలతో ఒక వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. ఆమె ఫిర్యాదు ప్రకారం,...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 చివరి నాటికి ప్రజా రవాణా కోసం 750 ఎలక్ట్రిక్ బస్సులను నడపనుంది. ప్రధానమంత్రి ఈ-బస్ సేవా పథకంలో భాగంగా, కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు...
కొందరు యువకులు తమ ప్రియురాళ్లను వదిలివుండలేకపోతున్నారు. ఇందుకోసం ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఓ యువకుడు తాను ఉండే హాస్టల్‌కు తన ప్రియురాలిని తీసుకెళ్లేందుకు...
కోట్లాది మంది హిందువులకు పరమపవిత్రమైన ప్రదేశంగా అయోధ్య నగరం విరాజిల్లుతుంది. అలాంటి అయోధ్య నగరంలో ఉండే ఓ అతిథి గృహంలోని బాత్రూమ్‌లో ఓ మహిళ స్నానం చేస్తుంటే...
నల్గొండలో అర్థరాత్రి హత్య కలకలం రేపింది. శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండగుల ముఠా నల్గొండ పట్టణంలోని రామగిరి ప్రాంతంలో మణికంఠ లేజర్ కలర్ ల్యాబ్, స్టూడియో...
దేశంలోని పలు ముఖ్య నగరాల్లో మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఈ రైళ్లను కొందరు ప్రేమికులు, యువతీయువకులు తమ ప్రేమ కలాపాలకు చిరునామాగా వినియోగించుకుంటున్నారు....