రెండు తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పదంగా మారిన అఘోరి వ్యవహారానికి సంబంధించిన మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా ఏపీకి చెందిన యువతి వర్షిణిని...
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో అనేక కీలకమైన అంశాలు చర్చించబడుతున్నాయి....
అనారోగ్య కారణాల వల్ల నటి సమంత దాదాపు ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఏడాది పాటు నటించకపోవడంతో సమంత కెరీర్ ముగిసిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ బాలీవుడ్‌లో...
ఐపీఎల్ 2025 సీజన్ పోటీల్లో భాగంగా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చాలా రోజులకు ఓ విజయాన్ని రుచి చూసింది. వరుసగా ఐదు ఓటముల తర్వాత సోమవారం లక్నో వేదికగా లక్నో...
ఇటీవలికాలంలో గుండెపోటుకుగురయ్యే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఆటలు ఆడుతూనో, వ్యాయామం చేస్తూనో, జాగింగ్ చేస్తూనో, జర్నీలో ఉన్న సమయాల్లో గుండెపోటుకు గురవుతుంటారు....
హైదరాబాద్-కుషాయిగూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ కుషాయిగూడలో ఓ యువకుడు కిరాతకానికి పాల్పడ్డాడు. 70 ఏళ్ల వృద్ధురాలని చంపి మృతదేహంపై డాన్సు చేశాడు....
గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు ఎవ్వరూ ఊహించని విధంగా రోడ్డుపై కారును ఆపించారు. కారు దిగిన చంద్రబాబు చిన్న పాటి షాపు పెట్టుకున్న మహిళతో మాట్లాడారు....
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ)తో జరిగిన మ్యాచ్‌లో, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)...
సింగపూర్‌లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకునేందుకు, ప్రముఖ సినీ నటుడు అల్లు...
దుబాయ్‌లో ఇద్దరు తెలుగు వ్యక్తులను పాకిస్తాన్ జాతీయుడు దారుణంగా హత్య చేసిన దిగ్భ్రాంతికరమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత శుక్రవారం ఈ హత్యలు జరిగినట్లు...
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీలో ఉద్యోగాల జాతర ఆరంభంకానుంది. భారీ స్థాయిలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్...
తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్న ఉద్యోగుల్లో రెండు వేల మంది తమ నిఘా నేత్రాలేనని, అక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని క్షణాల్లో తమకు చేరవేస్తారని తితిదే...
ఇండోర్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వరల్డ్ కాన్‌క్లేవ్ 2025లో ఒక దశలో వ్యాపార నాయకులు, విద్యావేత్తలు మరియు మహిళా వ్యవస్థాపకులు పాల్గొన్నారు. గ్లోబల్...
ఇండోర్- బరోడా మహారాజుల రాజులు సేకరించిన విలువైన వస్తువుల్లో భాగమైన అరుదైన, చారిత్రాత్మక 'ది గోల్కొండ బ్లూ' వజ్రం మళ్ళీ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడానికి...
తమన్నా భాటియా మూవీ 'ఓదెల 2'. సూపర్ నాచురల్ థ్రిల్లర్ 'ఓదెల రైల్వే స్టేషన్'కి సీక్వెల్ ఇది. సంపత్ నంది సూపర్ విజన్ లో అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్,...
ఇటీవలే మహేష్ బాబు, రాజమౌళి సినిమా ఎస్.ఎస్.ఎం.బి.29 షూటింగ్ అమెజాన్ అడవి ప్రాంతంలో షూట్ చేశారు. కొంత గేప్ ఇచ్చి ఆ తర్వాత దర్శకుడు రాజమౌళి జపాన్ పర్యటనకు...
అమెరికాలో జరిగిన విషాద సంఘటనలో తెలుగు విద్యార్థిని తీవ్రంగా గాయాలపాలైంది. టెక్సాస్‌లోని డెంటన్ నగరంలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో...
చిత్రపరిశ్రమలో ఎంతో మందితో కలిసి పనిచేసినప్పటికీ కొందరితో మాత్రమే ప్రత్యేక అనుబంధం ఉంటుందని ప్రముఖ హీరోయిన్ తమన్నా భాటియా అంటున్నారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ,...
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన యువ క్రికెటర్ షేక్ రషీద్, చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అరంగేట్రం చేశాడు. ఈ సందర్భంగా,...
అమెరికా అధ్యక్షుడుగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులోభాగంగా, జనవరి 20వ తేదీన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు...