విశ్వేశ్వర వ్రతం మహాదేవుని ఆరాధనకు అంకితం చేయబడింది. శివుడిని విశ్వేశ్వరుడు, భోళా శంకరుడు అని కూడా పిలుస్తారు. భక్తులు శివుని అనుగ్రహం, సంపన్న జీవితాన్ని...
కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం చేసుకున్న అనంతరం భోజనం చేస్తే శివుడి అనుగ్రహం పొందుతారని కార్తీకపురాణం చెబుతోంది. కార్తీకమాసంలో...
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్లో టీమిండియా టాస్ ఓడిపోయింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం కారణంగా ఈ మ్యాచ్కు...
ములుగు జిల్లాలో ఓ ఉద్యోగి తలపై హాయిగా నిద్రపోయింది. వానరం అలా కునుకు తీయడంతో ఉద్యోగి కూడా కదలక మెదలక వుండిపోయాడు. వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లాలో...
నల్గొండ జిల్లాలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగింది. నకిరేకల్ మండలం నెల్లిబండ గ్రామంలో రేణుక అనే యువతి.. అదే గ్రామానికి చెందిన వ్యక్తిని ప్రేమించింది....
ఖమ్మం జిల్లాలో బాలికపై అఘాయిత్యం జరిగింది. తమ్ముడు కళ్లు తిరిగి కింద పడిపోయాడని మాయమాటలు చెప్పి.. బాలికను ఓ ఇంటి వద్దకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి...
జైపూర్లోని నీర్జా మోడీ స్కూల్కు చెందిన 6వ తరగతి బాలిక తన పాఠశాల భవనం 4వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో...
కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుత ప్రభుత్వం హయాంలో ఇది మూడో విషాదం. దీని వలన...
భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర పుటల్లోకి అడుగుపెడుతోంది. మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఆదివారం నవీ ముంబైలో జరిగే ఈ టోర్నమెంట్లో...
జనవరి 2007 తర్వాత జన్మించిన వారిపై శనివారం మాల్దీవులు ధూమపాన నిషేధాన్ని అమలు చేయడం ప్రారంభించిందని, తద్వారా పొగాకుపై తరతరాలుగా నిషేధం ఉన్న ఏకైక దేశంగా...
నిర్లక్ష్యంగా కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్ల అశ్రద్ధగా వుండటం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్...
తెలంగాణ, వికారాబాద్ జిల్లాలోని కుల్కచెర్ల మండల కేంద్రంలో ఒక వ్యక్తి తన భార్య, కుమార్తె, వదినను దారుణంగా హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది....
కల్తీ మద్యం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జోగి రమేష్ ఆదివారం అరెస్టు అయ్యారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక...
ఆదివారం నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగే ఐసిసి మహిళల వరల్డ్ కప్ 2025 ఫైనల్లో ఆతిథ్య భారత మహిళలు దక్షిణాఫ్రికా మహిళలతో తలపడతారు. డివై పాటిల్...
పెళ్లి అనేది జీవితాంతం కలిసి వుండే బంధం. జీవితాంతం భార్యాభర్తలు కలిసి జీవించే ఓ అద్భుతమైన బంధం. అలాంటి పెళ్లి ప్రస్తుతం వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలకు...
బెంగళూరుకు దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో బన్నేరుఘట్ట బయోలాజికల్ పార్క్ ఉంటుంది. ఈ జూలులో వన్య ప్రాణాలు చాలా వుంటాయి. ప్రస్తుతం ఇక్కడున్న జంతువుల్లో చాలా...
ఉత్తర మెక్సికోలో శనివారం జరిగిన ఒక సూపర్ మార్కెట్ పేలుడులో కనీసం 23 మంది మరణించగా, 11 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. దురదృష్టవశాత్తు బాధితుల్లో...
కేరళలో అర్జెంటీనా ప్రతిపాదిత స్నేహపూర్వక మ్యాచ్ రద్దు అయిన తర్వాత మెస్సీ రాక కోసం ఎదురుచూస్తున్న ఫుట్ బాల్ అభిమానులకు గుడ్ న్యూస్. అదేంటంటే హైదరాబాద్ను...
మొదటిసారిగా, నిజామాబాద్ నుండి న్యూఢిల్లీకి డైరెక్ట్ రైలును ప్రవేశపెట్టారు. దక్షిణ మధ్య రైల్వే (SCR) సికింద్రాబాద్ - హజ్రత్ నిజాముద్దీన్ మధ్య నడిచే ప్రత్యేక...
మనం వంటల్లో సుగంధద్రవ్యంగా వాడే లవంగాలు వంటల్లోనే కాదు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. జలుబు, పంటి నొప్పులు లాంటి సమస్యలకు మన ఇంట్లో ఉండే లవంగాలనే...