ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి విదేశాలు, ముఖ్యంగా లండన్ వెళ్లడం కొత్తేమీ కాదు. అక్కడ ఉన్నత చదువులు చదువుతున్న తన కూతుళ్లను కలవడానికి అతను తరచూ లండన్ వెళ్లేవారు....
కోడిబొచ్చు అమ్ముకునే ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన తనయుడుకు ఓటు వేస్తారా అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి ఓటర్లను సూటిగా ప్రశ్నించారు....
అగ్రరాజ్యం అమెరికా భారతీయ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న అమెరికా విద్యార్థి వీసాకు తేదీలను ప్రకటించింది. ఫాల్ సీజన్ అడ్మిషన్లకు...
బీఎస్పీ అధినేత్రి మాయావతికి ఆగ్రహం వచ్చింది. సొంత మేనల్లుడిపై మండిపడ్డారు. అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌పై వేటు వేశారు. తన రాజకీయ...
గూగుల్ నుంచి Pixel 8a స్మార్ట్‌ఫోన్‌ ఆవిష్కరించబడింది. మే 14న జరగబోయే Google I/O ఈవెంట్‌లో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. పిక్సెల్ 8ఏ ఒక వారం ముందుగానే...
వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడుతూ, రోజుకు మూడు కథలు వింటున్నా. నా మ్యాజిక్ ఎక్కడా తగలడం లేదు. యాక్టర్ తరుణ్ ఓ రోజు పిలిచాడు. దిల్ రాజు సినిమా వేస్తున్నారు....
ఉలగనాయగన్ కమల్ హాసన్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న థగ్ లైఫ్ చిత్రంలో శింబు ఎంట్రీ ఇచ్చాడు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటిస్తూ,...
ఓ యువకుడిపై తప్పుడు అత్యాచారం కేసు పెట్టిన ఓ యువతిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భవిష్యత్‌లో ఇలాంటి తప్పుడు పను చేయొద్దని హెచ్చరిస్తూ, నాలుగేళ్ళ జైలుశిక్ష...
అక్షయ తృతీయను వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని తృతీయ తిథి నాడు జరుపుకుంటారు. అక్షయ తృతీయ రోజున శుభకార్యాలు ప్రారంభించవచ్చు. ఈ పర్వాదినాన ఇంట్లోకి లక్ష్మీదేవిని...
ప్రముఖ టాలీవుడ్ నటుడు వెంకటేష్ మంగళవారం ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో తన బంధువు, కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డికి మద్దతుగా రోడ్‌షో నిర్వహించారు....
హైదరాబాద్ మహానగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకునే...
హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో నలుగురు మృతి చెందారు. మెదక్‌లో ఇద్దరు మృతి చెందగా, వరంగల్, హైదరాబాద్‌లో...
కరోనా సమయంలో తయారు చేసిన టీకాను వెనక్కి తీసుకుంటున్నట్టు బ్రిటన్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రోజెనెకా తాజాగా ప్రకటించింది. వాణిజ్యపరమైన కారణాల రీత్యా ఈ నిర్ణయం...
వైకాపా నేత, ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు ఆయన అల్లుడు కంట్లో నలుసుగా మారాడు. అసలే ఎన్నికల్లో గెలుస్తామో లేదో అన్న భయంతో నిద్రలేని రాత్రులను గడుపుతున్న అంబటి...
స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్‌లో భారతీయ క్రికెటర్ యజువేంద్ర చాహల్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో 350 వికెట్లు తీసిన తొలి భారతీయ క్రికెటర్‌గా...
దేశంలో తొలి ప్రైవేటు రైలు త్వరలో పట్టాలెక్కనుంది. కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంపిక చేసిన కొన్ని మార్గాల్లో ప్రైవేట్ రైళ్ళను నడిపేందుకు...
ఇటీవల వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో దాదాపు 25 వేలకు పైగా ఉపాధ్యాయ నియామక పోస్టులను రద్దు చేస్తూ కోల్‌కతా హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. పైగా, ఈ టీచర్లు...
హైదరాబాద్ నగరంలో గోడకూలి ఏడుగురు మృత్యువాతపడ్డారు. సోమవారం నుంచి రాత్రి హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షం తీవ్ర విషాదాన్ని నింపింది. వర్షం...
దాల్చిన చెక్క. దీనిని వంటకాల తయారీలో మంచి రుచి, సువాసనిచ్చే ద్రవ్యంగా వాడతారు. ఇది ఔషధంగానూ, చర్మ సౌందర్య సాధనంగానూ ఉపయోగపడుతుంది. అనేక రోగాలను నిర్మూలించగల...
ఉన్నత విద్య, అభ్యాసంలో ఆవిష్కరణలను తీసుకురావాలనే లక్ష్యంతో స్థాపించబడిన ఫ్యూచర్ విశ్వవిద్యాలయం, NIIT విశ్వవిద్యాలయం (NU), 2024 విద్యా సంవత్సరం కోసం అడ్మిషన్లను...