కోలీవుడ్ హీరో రవి మోహన్ తన సతీమణి ఆర్తి రవితో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో రవి మోహన్ ప్రముఖ సింగర్ కెనీషా ఫ్రాన్సిస్‌తో డేటింగ్‌లో ఉన్నాడంటూ...
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం మొదలైంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో తెలుగు జవాను...
భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధంమొదలైంది. దీంతో ఇరు దేశాలమధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వాతావరణం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. దీంతో గత...
శ్రీవిష్ణు, వెన్నెల కిశోర్ ఓ బ్యాంక్ లో ఉద్యోగులు. తనను ఎవరూ ప్రేమించడలేదని దేవుడికి విన్నవించుకుంటాడు. ఆ టైంలోనే కిశోర్ కు గాళ్ ఫ్రెండ్ వుందని తెలుస్తుంది....
సరిహద్దులను దాటి భారత్‌‍లోకి ప్రవేశించేందుకు యత్నించిన ఏడుగురు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత సైనిక బలగాలు కాల్చివేశాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా...
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య సాగుతున్న యుద్ధం తీవ్రతరమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియాలో రకరకాలైన వార్తలు పుట్టుకొస్తున్నాయి....
కర్ణాటకకు చెందిన మైనింగ్ వ్యాపారి, గంగావతి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై కర్ణాటక శాసనసభ అనర్హత వేటువేసింది. అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి...
భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా తీవ్రమవుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రస్థావరాలపై సైనిక చర్య...
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకుంది. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలకు శ్రీకారం చుట్టింది. దీంతో పాకిస్థాన్ సైతం ప్రతీకార...
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం ముమ్మరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని అపరకుబేరులుగా గుర్తింపు పొందిన దేశ దిగ్గజ పారిశ్రామికవేత్తలు...
పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వివిధ రూపాల్లో ఆర్థిక సాయం చేస్తోంది. అయితే, ఈ ప్యాకేజీలపై భారత్ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా,...
భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకునే పరిస్థితిలు నెలకొనడంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి....
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంటుంది. అదేసమయంలో భారత్‌లో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై కేంద్ర...
తెలుగు సినిమా ప్రేక్షకులు, మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు క్రేజీ న్యూస్ గా జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ తయారైంది. కాలాతీత సోషియో-ఫాంటసీ క్లాసిక్...
భారతదేశం త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి. పాకిస్తాన్ ఆశ్రయమిస్తున్న ఉగ్రవాద శిబిరాలను తుక్కుతుక్కు చేసాయి. ఇంకోపక్క కరాచీ నౌకాశ్రయాన్ని భారతదేశ ఐఎన్ఎస్ విక్రాంత్...
భారతదేశంలోని సరిహద్దు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలపై దాడి చేసేందుకు పాకిస్తాన్ మిసైళ్లు, డ్రోన్లు, ఫైటర్ జెట్లతో ముందుకు దూసుకు వచ్చింది. అంతే... భారతదేశ...
ధర్మశాలలో జరుగుతున్న పంజాబ్ vs ఢిల్లీ మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. ధర్మశాలలో బ్లాక్ ఔట్ కారణంగా ఫ్లడ్ లైట్స్ ఆఫ్ చేసారు. మరోవైపు జమ్ముతో పాటు పలు ప్రాంతాల్లో...
జమ్మూ: గురువార రాత్రి 8:15 గంటల ప్రాంతంలో, పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లతో జమ్మూపై దాడి చేసింది. రక్షణ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, పాకిస్తాన్...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఆశావహదృక్పథంతో మెలగండి. అవకాశాలు చేజారినా కుంగిపోవద్దు. రోజువారీ...
ఉత్తరాఖండ్‌లో ఆధ్యాత్మిక యాత్రకు వెళ్తున్న భక్తులతో కూడిన ఒక విషాదకరమైన హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఉత్తరకాశి జిల్లాలోని గంగ్నాని సమీపంలో ఈ సంఘటన జరిగింది....