మాస్ మహారాజా రవితేజ చిత్రం మాస్ జాతర. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య...
రవితేజ అభిమానులను, నా అభిమానులను ఇలా చూడటం ఆనందంగా ఉంది. అభిమానుల మధ్యలో జరిగే ఇలాంటి వేడుకకు హాజరవ్వడం నాకిష్టం. నన్ను ఆహ్వానించిన నాగవంశీ కి కృతఙ్ఞతలు....
మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవను పరిష్కరించడానికి బయలుదేరిన వ్యక్తి వారిలో ఒకరిపై దాడి చేసి ప్రాణాపాయానికి కారణమయ్యాడని పోలీసులు మంగళవారం...
హైదరాబాద్, తెలంగాణలోని అనేక జిల్లాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ సమీపంలో తీరాన్ని తాకిన తుఫాను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి....
రిలయన్స్ జియో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో తన ఆధిపత్యాన్ని మరింతగా పదిలం చేసుకుంది. సెప్టెంబర్ 2025లో వైర్‌లెస్- వైర్‌లైన్ విభాగాలలో బలమైన వృద్ధిని నమోదు...
కాకినాడ సమీపంలో మంగళవారం సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో మొంథా తుఫాను తీరం దాటింది. ఈ తుఫాను ధాటికి 100 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. ఇంకా అలల ఉధృతి భారీగా...

29-10-2025 బుధవారం దినఫలితాలు -

బుధవారం, 29 అక్టోబరు 2025
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. పనులు హడావుడిగా సాగుతాయి. పరిచయం లేని...
శాతనవాహన సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు స్టాపేజీపై దక్షణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని జనగామలో స్టాపేజీని కల్పించారు. ఈ నెల 30 నుంచి...
తెలుగు సినీ రంగానికి చెందిన 24 క్రాఫ్ట్ లకు చెందిన కార్మికల సంఘాల ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి యూసుఫ్ గూడా గ్రౌండ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
తెలుగు సినీ రంగానికి చెందిన 24 క్రాఫ్ట్ లకు చెందిన కార్మికల సంఘాల ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి యూసుఫ్ గూడా గ్రౌండ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైందని, మీరు అలా చేయకండి అంటూ హీరోయిన్ రష్మిక చిత్రపరిశ్రమకు చెందిన వారితోపాటు తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. చిత్ర...
మొంథా తుఫాను తీరందాటింది. కాకినాడ - మచిలీపట్నం మధ్య ఉన్న అంతర్వేదిపాలెం వద్ద తీరం దాటింది. దీని ప్రభావం కారణంగా ఏపీలోని అనేక జిల్లాల్లో కుండపోత వర్షాలు...
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒరిస్సా రాష్ట్రాన్ని భయపెట్టిన మొంథా తుఫాను మంగళవారం రాత్రి తీరాన్ని తాకింది. కాకినాడ - మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో...
హైదరాబాద్: రిలయన్స్ జియో ఆంధ్రప్రదేశ్- తెలంగాణ(ఏపీ టెలికాం సర్కిల్)లో తన ఆధిపత్యాన్ని మరింత బలపరచుకుంది. సెప్టెంబర్ 2025లో సంస్థ వైర్‌లెస్, వైర్‌లైన్ రెండు...
ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న మొంథా తుఫాను ప్రభావాన్ని వివరించడానికి మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ,...
మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన భౌతికకాయాన్ని...
బ్రహ్మాజీ, శత్రు, మాస్టర్ మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కర్మణ్యే వాధికారస్తే. బెనర్జీ, పృథ్వీ, శివాజీ రాజా, అజయ్ రత్నం, మరియు శ్రీ సుధా ముఖ్య...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొంథా తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ తుఫాను కోస్తాంధ్ర వైపు దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలపై సర్కారు దృష్టిసారించింది....
కోలీవుడ్‌లోని ప్రముఖ దిగ్గజాలు రజనీకాంత్, కమల్ హాసన్ కొత్త చిత్రంలో నటించనున్నారు. దశాబ్దాల తర్వాత వారి పునఃకలయిక పట్ల అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు....
తన భార్య తనకు ద్రోహం చేసిందనీ, ఇక ఇలా బ్రతకడం కంటే చనిపోవడమే మంచిదని ఓ భర్త సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎనిమిది సంవత్సరాలు కలిసి జీవించిన తర్వాత,...