మాకు తిక్కరేగితే ఆంధ్రజ్యోతి పత్రికా కార్యాలయాన్ని తగలబెట్టేస్తామని మాజీ మంత్రి, వైకాపా మహిళా నేత ఆర్కే రోజా హెచ్చరించారు. మంగళవారం హైదరాబాద్ నగరంలోని...
డైమండ్ డెకాయిట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఘనంగా థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా దర్శకేంద్రుడు కే. రాఘవేంద్ర రావు ట్రైలర్‌ను వీక్షించి...
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. తమిళనాడులో డీఎంకేతో పొత్తులో భాగంగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల...
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ నుంచి వివిధ దేశాలకు వెళ్లే, వచ్చే విమాన సర్వీసులను దేశీయ విమాన సంస్థలు రద్దు చేస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్,...
సౌర విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రానికి ఉన్న అపారమైన సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాన్ని ఒక ప్రధాన పునరుత్పాదక ఇంధన...
భారత్ ధర్మసత్రం కాదని, ఇక్కడ అక్రమ చొరబాటుదారులకు చోటులేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అస్సాం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం బరాక్...
ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ఫ్యూచర్ టెక్నాలజీ ఆధారంగా చేసుకుని డిజైన్ చేసిన స్టోరీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రం. టెక్నాలజీ హ్యూమన్ రిలేషన్స్, ఎమోషన్స్‌పై...
వివేక్ మిశ్రా, శృతిక జంటగా నటిస్తున్న సినిమా అహోం. ఈగల్ ఐ స్టూడియో ఇంటర్నేషనల్ బ్యానర్ పై దశరథ్ నిర్మిస్తున్నారు. ప్రసాద్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు....
ప్రయాణికులకు ఎయిరిండియా తేరుకోలేని షాకిచ్చింది. ఇంధన సర్ చార్జీలను భారీగా పెంచేసింది. ఫలితంగా దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణ టిక్కెట్లపై మరింత భారం పడనుంది....
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో సన్ పిక్చర్స్ అంతర్జాతీయ స్థాయిలో సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ AA22...
గుంటూరు జిల్లా మాచర్లలో దారుణం జరిగింది. ఓ మహిళపై కామాంధుడు అత్యాచారం చేసాడు. అతడు, అమ్మా... కాస్త దాహంగా వుంది, మంచినీళ్లు ఇస్తారా అంటూ అడిగడంతో ఆ మహిళ...
తమిళ సినీ ఇండ‌స్ట్రీ అప్లాజ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. టెంపుల్ టౌన్ పిక్చ‌ర్స్‌తో క‌లిసి చేయ‌బోతున్న సినిమా ‘కనక దుర్గ’ను శ‌నివారం...
శత్రువులు నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు తనతో పాటు తమ దేశ ప్రజలు ప్రాణత్యాగానికి సిద్దంగా ఉన్నామని ఇరాన్ అధ్యక్షుడు షెజెష్కియాన్ అన్నారు. ఇంధన రవాణాకు...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ దేశానికి విధించిన డెడ్ లైన్ మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ నేపధ్యంలో కొన్నిగంటలకు ముందు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్...
ఇరాన్ దేశ పౌరులకు ఇజ్రాయెల్ ఓ హెచ్చరిక చేసింది. రైలు ప్రయాణాలకు దూరంగా ఉండాలని కోరింది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కలిసి ఇరాన్‌‍పై యుద్ధం చేస్తున్న విషయం...
ఇంట్లో పిండి రుబ్బుకోవడానికి టైమ్ లేదంటూ చాలామంది మార్కెట్లలో లభించే ఇడ్లీ పిండి, దోసెపిండిని తీసుకురావడం.. దాంతో టిఫిన్ చేసి పనిని ముగించుకోవడం చేస్తున్నారు....
తన గురించి, తన వివాహం, సినీ కెరీర్‌కు స్వస్తి పలకడం తదితర విషయాలపై సోషల్ మీడియాలో వేదికగా సాగుతున్న ప్రచారంపై హీరోయిన్ త్రిష స్పందించారు. ఔను.. సినిమా...
శత్రుదేశం పాకిస్థాన్‌కు భారత రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బెంగాల్‌పై కన్నెస్తే ఈ సారి పాకిస్థాన్ ఎన్ని ముక్కలు అవుతుందో...
సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వీడియో నెటిజన్లను భయపెడుతోంది. ఇద్దరు చిన్నారుల మెడలో పువ్వుల మాల వేసి వారిపై మరుగుతున్న పాలను పోస్తున్నారు....
కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసి, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గారి ఆమోదంతో అమరావతిని ఏకైక రాజధానిగా అధికారికంగా ప్రకటించింది. ఇది మన రైతుల త్యాగానికి,...