ప్రయాణీకులను, సరుకును ఒకేసారి తీసుకెళ్లడానికి రూపొందించిన డబుల్ డెక్కర్ రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా భారతీయ రైల్వేలు మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్నాయి....
బాలీవుడ్ నటి మమతా కులకర్ణి అనూహ్యంగా సన్యాసం తీసుకుంది. మహా కుంభమేళా సందర్భంగా ఆమె సాధ్విగా మారిపోయింది. ఇప్పటి వరకు మమతా కులకర్ణిగా ఉన్న ఆమె యమయ్ మమతా...
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) సోదరి చెట్టి సకలమ్మ శుక్రవారం రాత్రి 82 సంవత్సరాల వయసులో కన్నుమూశారు....
అగ్ర హీరోల సినిమా విడుదల తర్వాత వందల కోట్లు, వేల కోట్లు ప్రచారంలో చూపించడంతో ఐ.టి.దాడులు సహజంగానే జరుగుతాయని ఈ లెక్కలు కరెక్టా? కాదా? అనేది కూడా బయట అనుమానాలున్నాయని...
భారతదేశం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఐదవ అతిపెద్ద ప్రయాణ, పర్యాటక మార్కెట్‌గా ఉంది. 2027 నాటికి ఇది మూడవ అతిపెద్ద దేశీయ మార్కెట్‌గా అవతరిస్తుందని అంచనాలు...
అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం సమయంలో దాదాపు 48 నిమిషాల పాటు ఉండే శుభ సమయం. అభిజిత్ ముహూర్తం లెక్కలేనన్ని దోషాలను నాశనం చేయగలదు. అన్ని రకాల శుభ కార్యాలను ప్రారంభించడానికి...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం సంకీర్ణ ప్రభుత్వ హయాంలో తిరిగి ప్రారంభమైంది. రాజధాని అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న మంత్రి...
హైదరాబాద్‌కు చెందిన విద్యావేత్త బొల్లు రమేష్‌ మిస్సింగ్ కేసును పోలీసులు చేధించారు. సికింద్రాబాద్‌లోని విక్రమ్‌పురిలో నివసిస్తున్న ఈ విద్యావేత్త, కోటీశ్వరుడు...
రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.271 కోట్లు మంజూరు చేసింది. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో ఉన్న రాజమండ్రి రైల్వే స్టేషన్ కీలకమైన...
ఎన్నికల ప్రక్రియలో యువత ఓటు హక్కులో పాల్గొనేలా ప్రోత్సహించడానికి జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది యువత ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా...
కథానాయకుడు సుధీర్ బాబు సక్సెస్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. భిన్నమైన పాత్రలు పోషిస్తూ సక్సెస్ తో సంబంధం లేకుండా కష్టపడి సినిమాలు చేస్తున్నాడు. మామా...
ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటారు. పర్యాటకం అనేది ఒక దేశాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. పర్యాటకంతో దేశపు ఆర్థిక వ్యవస్థ,...
అల్లు అర్జున్, పూజా హెగ్డే కాంబినేషన్ హిట్ పెయిర్. వారిద్దరూ మరోసారి జోడికట్టబోతున్నారు. ఇందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కసరత్తు చేస్తున్నారు. అలవైకుంఠపురంలో...
వైకాపా నేత కొడాలి నాని రాజకీయాల నుండి వైదొలగాలని యోచిస్తున్నట్లు ఇటీవల వ్యాపించిన పుకార్లు కలకలం సృష్టించాయి. వైకాపా నేత విజయసాయి రెడ్డి, అయోధ్య రామి రెడ్డి...
వైకాపా మాజీ నేత విజయ సాయి రెడ్డి శనివారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. అధికారిక స్పీకర్ ఫార్మాట్‌కు అనుగుణంగా ఆయన తన రాజీనామా లేఖను రాజ్యసభ...
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతీయ భద్రత, సిబ్బంది వ్యవహారాలను చూసుకునే తన ప్రత్యేక సహాయకులుగా ఇద్దరు భారతీయ అమెరికన్లను నియమించుకున్నారు. రికీ గిల్ జాతీయ...
షట్తిల ఏకాదశి అనేది జనవరి నెలలో జరుపుకుంటారు. ఈ సంవత్సరం, షట్తిల ఏకాదశి 2025 జనవరి 25న జరుపుకుంటారు. ఈ పండుగ విష్ణువుకు అంకితం. ఏకాదశి వ్రతంతో శ్రీ మహావిష్ణువు...
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన 100వ ప్రయోగంతో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించనుంది. జనవరి 29న సాయంత్రం 6:23 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష...
అమెరికాకు కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టిన కొన్ని గంటల్లోపే ఉక్రెయిన్‌పై చర్చలకు మాస్కో సిద్ధంగా ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్...
ఏపీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా పశ్చిమ గోదావరిలోని ఒక జెపి పాఠశాలలో చిత్రీకరించబడిన ఓ వీడియోలో, విద్యార్థులు "హ్యాపీ బర్త్‌డే లోకేష్ సర్"...