తన కొత్త చిత్రం "హరిహర వీరమల్లు"కు హీరో పవన్ కళ్యాణ్ డబ్బింగ్ పనులు పూర్తి చేశారు. వచ్చే నెల 12వ తేదీన చిత్రం విడుదలకానుంది. దీంతో ఒకవైపు తుది దశ నిర్మాణ...
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యాడని ఉగ్రవాది సైఫుల్ కసూరి అన్నారు. పాకిస్థాన్ దేశంలో స్వేచ్ఛగా...
కేరళలో ఒక ఏనుగు చేసిన శక్తివంతమైన బల ప్రదర్శన ఇంటర్నెట్లో సంచలనం సృష్టించింది. పాలక్కాడ్ జిల్లాలోని తిరువేగప్పుర గ్రామంలో ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో,...
విమానంలో తన తల్లికి పుట్టినరోజు కేక్ కట్ చేయించి సర్ప్రైజ్ ఇచ్చాడు ఓ కుమారుడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుట్టినరోజులను తరచుగా ఫ్యాన్సీ...
తనను కలిసిన భారత ఆర్మీ చీఫ్ జనవర్ ఉపేంద్ర ద్వివేదీని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చిత్రకూట్లోని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగద్గురు రాంభద్రాచార్యునను ఓ కోరిక...
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాం ఉగ్రదాడిపై ప్రధాని నరేంద్ర మోడీ మరోమారు స్పందించారు. ఈ దాడిని మానవత్వంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. దాడిలో పలువురు...
టీడీపీ సీనయర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పాలన కంటే గత జగన్మోహన్ రెడ్డి పాలనే బాగుండేదని...
పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్కు సంబంధించి ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతగా ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవడానికి కారణం లేకపోలేదు....
కల్వకుంట్ల కవిత తన లేఖతో తీవ్ర సంచలనం సృష్టించారు. కానీ ఆమె సొంత పార్టీని ప్రారంభించారనే పుకార్లతో ఆమె వార్తల్లో నిలుస్తోంది. ఆమెను తెలంగాణ షర్మిల అని...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం "ఓజీ" సినిమా షూటింగుకు మళ్లీ బ్రేకులుపడ్డాయి. ఈ చిత్రంలో విలన్ పాత్రను పోషిస్తున్న బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ డెంగ్యూబారిన...
తన సహచరుడు, సినీ నేపథ్యగాయని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భౌతికంగా దూరమైన తర్వాత అంతా చీకటిమయమైపోయిందని ప్రముఖ సినీ నేపథ్యగాయని పి.సుశీల అన్నారు. తాజాగా ఓ యూట్యూబ్...
ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే జూన్ ఒకటో తేదీ నుంచి 44 వారాంతపు ప్రత్యేక రైళ్ళను నడుపనున్నట్టు ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని...
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార...
భవన నిర్మాణ కార్యకలాపాలకు అనుమతి ఇవ్వడానికి డబ్బు డిమాండ్ చేసిన మాజీ డిప్యూటీ మేయర్, కాంగ్రెస్ నాయకుడు బాబా ఫసియుద్దీన్ వేధింపుల కారణంగా ఒక బీఆర్ఎస్ కార్మికుడు...
తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంట్రీలు వచ్చిన సినిమాలను చూసి జ్యురి మెంబర్స్...
పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న "ఉస్తాద్ భగత్ సింగ్" సినిమా సెట్స్లో నటి శ్రీలీల జాయిన్ సిద్ధంగా...
టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలోన్ మస్క్ అమెరికా ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (DOGE) చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు...
సందీప్ రెడ్డి వంగా, దీపికా పదుకొనే పోస్ట్ లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఒకరికొకరు విమర్శించుకోవడం విశేషం. ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమాలో...
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన షార్ప్ షూటర్గా పేరొందిన నవీన్ కుమార్ ప్రాణాలు కోల్పోయాడు. ఈయన...
మహేష్ బాబు 'ఖలేజా' చిత్రం మే 30, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రీ-రిలీజ్ కు సిద్ధమవుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బుల్లితెరపై...