తిరుపతి జిల్లాలోని పుత్తూరు- తమిళనాడులోని అత్తిపట్టు మధ్య దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టుకు కొత్త ఊపు లభించింది. ఈ ప్రాజెక్టు మొదటి దశ నిధులుగా...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ దేశంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. యుద్ధ విరమణ ఒప్పందం కోసం తను ఇచ్చిన 10 రోజుల గడువు మరో 48 గంటల్లో ముగియబోతోందని,...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులకు చేరువవుతారు. వ్యవహారాలు...
కన్నబిడ్డను కనికరం లేకుండా కడతేర్చాడు ఓ తండ్రి. తప్పుచేస్తే మందలించాల్సి పోయి కోపంతో ఊగిపోయాడు. ఆటో సీట్ కవర్ చింపాడన్న కోపంతో కన్నకొడుకు అని కూడా చూడకుండా...
అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను అత్యంత కిరాతకంగా అంతమొందించిన ఓ మహిళ ఉదంతం ఆగ్రాలో కలకలం రేపింది. ఏప్రిల్ 1వ తేదీ రాత్రి ఆగ్రాలోని...
హైదరాబాద్లో స్కూటీని డీసీఎం వాహనం ఢీకొట్టి, సుమారు కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లడంతో ఒక మహిళ మరణించగా, ఆమె భర్త గాయపడ్డాడు. ఈ ఘటన శనివారం రాత్రి మాదాపూర్...
ఆర్టెమిస్ వ్యోమగాములు శనివారం నాడు, తాము ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న చంద్రుని సమీప యాత్రకు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా, చంద్రుని చుట్టూ పరిభ్రమించే...
హైదరాబాదు కూకట్ పల్లి పరిధిలో దారుణం జరిగింది. తనను ప్రేమించాను అని నమ్మించిన ఓ వ్యక్తి తనను పూర్తిగా మోసం చేయడమే కాకుండా అతడి స్నేహితులతో కలిసి సామూహిక...
ఏపీలో ఒకవైపు ఎండలు మండిపోతుంటే.. మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం వుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, పరిసర ప్రాంతాలపై...
రాష్ట్రంలో రాబోయే ఆరు నెలల్లో అదనంగా 10 లక్షల పైపుల ద్వారా సరఫరా అయ్యే సహజ వాయువు (పీఎన్జీ) కనెక్షన్లను విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా...
కిడ్నాప్ అయిన పదినెలల చిన్నారిని పోలీసులు రెండు గంటల్లోనే సురక్షితంగా కాపాడారు పోలీసులు. జహంగీరాబాద్ ప్రాంతంలో మోటార్సైకిల్పై వచ్చిన ముగ్గురు మైనర్లు...
తండ్రికి వేరొక మహిళతో అక్రమ సంబంధం వుందని తెలుసుకున్న కుమారులు ఆ వ్యక్తిపై దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రగాయాలైన ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు...
ప్రేమ పేరుతో ప్రియుడు మోసం చేయడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఏపీ, కృష్ణాజిల్లా, మచిలీపట్నం గొడుగుపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇన్స్టాలో పరిచయమైన...
మాచర్ల పట్టణంలో జరిగిన పరువు హత్య కేసులో ప్రమేయం ఉందనే ఆరోపణలపై పల్నాడు జిల్లా సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)ను సస్పెండ్ చేశారు. పల్నాడు చౌడేశ్వరి కేసులో...
నిర్మల్ జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మి వాడ ప్రాంతంలో ఒక ఇంట్లో ఉన్న రిఫ్రిజిరేటర్ మంటలకు ఆహుతి కావడంతో ఆదివారం నాడు ఒక విషాద సంఘటన చోటుచేసుకుంది. షార్ట్...
ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఇరాన్లోని 200కు పైగా మౌలిక సదుపాయాల స్థావరాలను, లెబనాన్లోని హిజ్బుల్లాకు అనుబంధంగా ఉన్న 140కి పైగా ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని...
వ్యాపార అధిపతులను లక్ష్యంగా చేసుకుని వాట్సాప్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల కొత్త మోసపు పద్ధతిపై నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ శనివారం...
ప్రస్తుతం నెలకొన్న ఘర్షణ వాతావరణం మధ్య, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇటావా జిల్లాలోని సైఫై ప్రాంతంలో ఉన్న నంద్పూర్ గ్రామంలోని ఒక గోధుమ పొలంలోకి ఒక పెద్ద డ్రోన్...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ప్రత్యర్థులతో...
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కర్ణాటకలో పర్యటించారు. ఈ సందర్భంగా ఒక కార్యక్రమంలో నారా లోకేష్ మాట్లాడుతూ.. తెలుగు వాడుక భాషలో మహిళలను తక్కువ చేసి మాట్లాడే...