పచ్చిమిరపకాయలు ఎరుపు రంగులోకి మారకుండా ఉండాలంటే.. కాస్త పసుపు పూసి, ఓ సీసాలో నిల్వ ఉంచితే అవి ఎరుపు ...
పకోడీలు చేసేటప్పుడు పిండిని మామూలు నీటిలో కాకుండా సోడా నీటితో కలిపితే మృదువుగా, రుచిగా వుంటాయి.
నీళ్ళు కాచేటప్పుడు పాత్రలో ఇత్తడిగిన్నె కానీ, గరిటి కానీ వేస్తే త్వరగా కాగుతాయి.
కారప్పొడిలో కాసిన్ని వేరుశెనగ గింజలను వేయించి పొడిగొట్టి కలుపుకుంటే ఇడ్లీలకు, దోసెలకు బాగుంటింది.
ఉప్పు పాత్రలో నీరు కారిపోకుండా ఉండాలంటే అందులో బియ్యం గింజలు వేయాలి.
పాలు విరగకుండా ఉండాలంటే కాచేటప్పుడు అందులో సోడా ఉప్పును పాలలో వేయండి. విరిగిపోటానికి తయారుగా ఉన్న ప...
పాలను తోడు పెట్టగానే ఫ్రిజ్లో పెడితే పెరుగు తోడుకోదు. పెరుగు తోడుకున్నాకు ఫ్రిజ్లో పెడితే పెరుగు చ...
కూరలో ఉప్పు అధికమైతే గోధుమపిండిని ఉండలు ఉండలుగా చేసి వేయండి. అరగంట ఉడికాక వాటిని తీసేయండి.
సాంబారు చేసేటప్పుడు సాంబారు పొడితో పాటు రెండు లవంగాలు యాలకులు దాల్చిన చెక్కను నూరివేస్తే మంచి వాసన ప...
పూరీలు పొంగాలంటే మైదాతో చేసేటప్పుడు బాగా పల్చగా వత్తాలి. అప్పుడే పొంగుతాయి. అయితే.. గోధుమతో చేసేటప్ప...
ఇంట్లో చేసిన గులాబ్ జామ్లు పొంగకపోతే పాకంతో సహా వాటిని కుక్కర్లో పెట్టి పదినిముషాలు ఉడికించండి...