క్రీట్ ద్వీపంలో ఎద్దు మనిషి..(వీడియో) చూడండి

శుక్రవారం, 16 డిశెంబరు 2011 (12:32 IST)
గ్రీకుల విశ్వసించే మెడిటోర్(ఎద్దు మనిషి) కథ గురించి తెలుసా.. ఒకానొక రాజ్యంలో ఓ రాజు. ఆ రాజు ప్రతి ఏటా సముద్రుడుని పూజిస్తూ ఆ రోజు ఓ ఎద్దును బలి ఇచ్చేవాడు. ఐతే ఒక ఏడాది ఆయన బలి ఇవ్వాల్సిన ఎద్దు చూడచక్కగా ఉంది. దీంతో రాజు ఆ ఎద్దుకు బదులు మరో ఎద్దును బలి ఇచ్చాడు. సముద్రుడు విషయం గ్రహించాడు.

రాజుకు ఎద్దు మనిషి కొడుకుగా పుట్టాలని శపించాడు. అనుకున్నట్లుగానే రాణికి పుట్టాడు ఆ ఎద్దుమనిషి. ఆ తర్వాత ఏం జరిగింది..? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.

సౌజన్యం: ఏబీఎన్ తెలుగుటీవీ

వెబ్దునియా పై చదవండి