అయితే మతమార్పిడిలను ఆపే బాధ్యత మాత్రం రాష్ట్రప్రభుత్వాల బాధ్యతేనన్నారు. మతమార్పిడిలను ప్రోత్సహించే వారిపై రాష్ట్రాలు చర్య తీసుకోవాలని సూచించారు. మతమార్పిడిల వ్యవహారంపై ప్రధాని ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో ప్రభుత్వం తరపున తాను మాట్లాడుతున్నట్టు తెలిపారు.