ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు అన్ని ఎన్ని కావు. తాజాగా... తుపాకీతో సెల్ఫీ తీసుకోవాలనుకుని ఆశపడి ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే... ఆలెం టౌనుకు చెందిన మిను అనే మహిళ తన దగ్గర ఉన్న లైసెన్స్డ్ తుపాకీతో సెల్ఫీ దిగాలని ముచ్చటపడింది.