ఎన్ఎమ్‌డీసీ ఛైర్మన్‌గా నరేంద్ర కొఠారీ!

ప్రభుత్వ యాజమాన్యంలోని ఎన్‌ఎమ్‌డీసీ నూతన ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టరు పదవికి నరేంద్ర కొఠారీని నియమకాల మంత్రి వర్గసంఘం (ఏసీసీ) ఎంపిక చేసింది. కొఠారీ పేరును ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షత వహించిన ఏసీసీ ఆమోదించింది. వచ్చే వారంలో కొఠారీ పదవీ బాధ్యతలు స్వీకరించే అవకాశం వుంది.

వెబ్దునియా పై చదవండి