అయితే శ్రీకాంత్ ముఖ్యంగా అతని మానసిక సామర్థ్యం మరింత మెరుగుపడాల్సి ఉందని గోపీచంద్ స్పష్టం చేశాడు. ఆదివారం రాత్రి జరిగిన ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్లో శ్రీకాంత్ 18-21, 21-13, 21-12 గేముల తేడాతో ప్రపంచ ఆరో ర్యాంకు ఆటగాడు విక్టర్ అక్సెల్సెన్ను ఓడించి తొలిసారి టైటిల్ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.