సినీ నటి రంభ తన భర్త ఇంద్రన్ పద్మనాభన్తో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. సోమవారం ఉదయం తన భర్త, పిల్లలతో కలిసి ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. సినీ అవకాశాలు తగ్గిన తర్వాత కెనడాకు చెందిన ఇంద్రన్ పద్మనాభన్ అనే పారిశ్రామికవేత్తతో రంభ వివాహం చేసుకున్న విషయం తెల్సిందే.