గత ఎన్నికల్లో వైకాపా ఓటు వేయొద్దంటూ ప్రతి ఒక్కరూ మొత్తుకున్నారనీ అయినప్పటికీ తాను మాత్రం వినలేదని జనసేన నేత టీవీ రామారావు గుర్తు చేశారు. దీనికి ప్రతిఫలంగా...
ఈ ఎన్నికల్లో ఎన్డీయే 400 సీట్లు గెలవాలన్న ప్రధాని మోదీ లక్ష్యంలో తాము కూడా భాగస్వాములం అవుతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. వేమగిరిలో...
ఐపీఎల్ 2024 సీజన్ పోటీల్లో భాగంగా ముంబై ఇండియన్స్ జట్టు ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ సరికొత్త రికార్డును తన పేరుపై రాసుకున్నాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో సన్...
గుజరాత్‌లోని 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో మంగళవారం ఉదయం ఓటింగ్ ప్రారంభమైన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లోని...
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లే మిషన్ ప్రయాణం చివరి క్షణంలో వాయిదాపడింది. ఆమెను అంతరిక్షంలోకి తీసుకెళ్లే బోయింగ్ స్టార్లైనర్‌లో...
దేశ వ్యాప్తంగా మంగళవారం ఉదయం 7 గంటలకు మూడో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో గుజరాత్ రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. దీంతో...
లోక్‌సభ ఎన్నికలు 2024 ప్రక్రియలో భాగంగా మంగళవారం మూడో దశ పోలింగ్ మొదలై ప్రశాంతంగా సాగుతుంది. ఈ ఎన్నికల్లోపది రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 93...
హ్యుందాయ్ మోటర్ ఇండియా ఫౌండేషన్ (హెచ్ఎంఐఎఫ్) భారతదేశం యొక్క గొప్ప సాంప్రదాయ వారసత్వాన్ని ఉద్ధరించే, సంరక్షించే మరియు ప్రచారం చేసే కార్యక్రమాల ద్వారా భారతదేశం,...
గుచ్చితిను, రసంపీల్చు పురుగులు భారతదేశంలోని వ్యవసాయ పంటలకు గణనీయంగా ముప్పు కలిగిస్తున్నాయి. పంట ఉత్పాదకతకు- దిగుబడికి ఇవి కలిగించే నష్టం35 నుంచి 40% ఉంటోంది....
ఎసిడిటీ. చాలామంది తిన్న ఆహారం జీర్ణంకాక ఇబ్బంది పడుతుంటారు. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఛాతిలో నొప్పి కలిగినట్టుగా ఉంటుంది. నోటి నుంచి దుర్వాసన తదితర లక్షణాలు...
2019 ఎన్నికల్లో అప్పటి అధికార టీడీపీ ఓటమిని ఎవరూ ఊహించి ఉండరు. వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధించి టీడీపీని కేవలం 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలకు పరిమితం చేసింది....
ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌తో హార్దిక్ పాండ్యా ఈ ఫీట్ సాధించాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాకు...
తూర్పు, ఉత్తరం, ఈశాన్య దిశల్లో బల్లి అరుపు వినిపిస్తే.. వారికి అదృష్టం కలిసివస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఉత్తరం, ఈశాన్యం, తూర్పు దిశల్లో బల్లి...
తెలంగాణలోని ఏడు జిల్లాల్లో బుధవారం 46 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీచాయి. నల్గొండ జిల్లాలోని గూడాపూర్‌లో...
నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం ముమ్మాయిపల్లి గ్రామంలో దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మమ్మాయిపల్లి గ్రామానికి చెందిన నక్క నాగయ్య (48), అతని...
వెల్లుల్లి అనగానే ఇష్టపడేవాళ్లు కొందరుంటే, దాని వాసన కూడా నచ్చని వాళ్లు మరికొందరుంటారు. కానీ మనిషి ఆరోగ్యానికి వెల్లుల్లి సంజీవని లాంటిది. వెల్లుల్లి తినడం...
భారతదేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థల నుండి 60 మంది తెలివైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందించడానికి మైక్రాన్ ఫౌండేషన్ ఇప్పుడు యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాదుతో...
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు మే 13న ఒకే విడదలో జరగబోతున్నాయి. దీంతో... ఎన్నికల్లో తమ విలువైన...
శ్రీ క్రోధినామ సం|| చైత్ర బ॥ చతుర్ధశి ఉ.10.59 అశ్వని ప.3.15 ఉ.వ.11.29 ల 12.59 రా.వ.12.22 ల 1.53, ఉ.దు.8.07ల 8.58రా.దు. 10. 48 ల 11.33. మేషం :- చేపట్టిన...
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫోటో వున్న పాసు పుస్తకం కాపీని చించి తగులబెట్టారు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు. రకరకాల చట్టాలతో ప్రజల భూములను కాజేసేందుకు వైసిపి...