తన సొంత ఎజెండాతో రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్, లోకేష్ను కలవడం సంచలనం సృష్టించింది. ఈ సమావేశం ఇప్పటివరకు ఎటువంటి నిర్దిష్ట సమాచారం వెలువడలేదు. అయితే, బిజెపి తరపున ప్రచారం చేయడానికి చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారని గమనించాలి. కానీ కిషోర్ లోకేష్ను కలవడం వెనుక వున్న సంగతేంటి అనేది తెలియాల్సి వుంది.