ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఒకేసారి జరుగనున్నాయి. మే 13వ తేదీన జరిగే ఎన్నికల కోసం అన్ని పార్టీలు తమతమ అభ్యర్థులను ప్రటించాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం దశలవారీగా అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తుంది. ఈ క్రమంలో తాజాగా మరికొందరు అభ్యర్థులతో జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో ఆరుగురు లోక్సభ, 12 మంది అసెంబ్లీ అభ్యర్థులు కూడా ఉన్నారు. తాజాగా వెల్లడించిన అభ్యర్థుల జాబితాలో పేర్కొన్న అభ్యర్థుల వివరాలను పరిశీలిస్తే...
భీమిలి - అద్దాల వెంకట వర్మరాజు
విశాఖపట్టణం సౌత్ - వాసుపల్లి సంతోశ్
గాజువాక - లక్కరాజు రామారావు
అరకు లోయ ఎస్టీ - శెట్టి గంగాధర స్వామి
నర్సీపట్నం - రూతల శ్రీరామమూర్తి
గోపాలపురం ఎస్సీ - సోడదాసి మార్టిన్ లూథర్
సంతనూతలపాడు ఎస్సీ - పాలపర్తి విజేశ్ రాజ్
గంగాధర నెల్లూరు ఎస్సీ - డి. రమేశ్ బాబు
పూతలపట్టు ఎస్సీ - ఎంఎస్ బాబు