అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడినుంచైనా పోటీ: పురంధరేశ్వరీ

రానున్న సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ అధిష్టానం ఎక్కడినుంచి పోటీ చేయమని చెబితే అక్కడినుంచి ఎవరిపైనానా తాను పోటీకి సద్ధమని మాజీ ముఖ్యమంత్రి తనయురాలు, కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు.

ప్రస్తుతానికైతే అధిష్టానం తనకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, నేను ఎక్కడినుంచి పోటీ చేయాలనేది అధిష్టానానికి బాగా తెలుసునని ఆమె అన్నారు.

వెబ్దునియా పై చదవండి