జూన్ 6న రాజధానికి భూమిపూజ చేస్తామన్నారు. ఎంతమంది అడ్డువచ్చినా అమరావతి అభివృద్ధిని అడ్డుకోలేరన్నారు. రాజధాని నిర్మాణానికి ప్రజలంతా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. గొప్ప నగరాలు నిర్మించిన అనుభవం మనకుందని, అమరావతిని ప్రజా రాజధానిగా అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు.