వేగంగా బరువు తగ్గాలని, త్వరగా బాడీబిల్డింగ్ చేయాలని కొందరు అధికంగా వ్యాయామం చేస్తున్నారు. అయితే జిమ్లో వ్యాయామం చేస్తూ ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య ప్రస్తుతం ఎక్కువగానే వుంది. తాజాగా జిమ్లో చేరిన వారానికే బ్యాంక్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. చిత్తూరు జిల్లా పలమనేరులో విషాద ఘటన జరిగింది.