తిరుమల క్యూ లైన్లో తలలు పగిలేలా కొట్టుకున్న భక్తులు
— Telugu Scribe (@TeluguScribe) March 20, 2025
ఓ పిల్లాడిని తోసేయడంతో ఆగ్రహించిన తండ్రి.. కర్ణాటక, తమిళనాడు భక్తుల మధ్య పెద్ద గొడవ జరగడంతో ఓ వ్యక్తి గాజు బాటిల్ విసరడంతో భక్తుడి తల పగిలింది. pic.twitter.com/rUXZhjuMNQ