క్లాస్మేట్...! జీవితంలో కలిసి చదవుకునే వాడు. వీళ్ళు గుర్తున్నంతగా మరెవ్వరూ గుర్తుండరు. అయితే ప్రస్తుతం క్లాస్మేట్ అంటే భయపడే రోజులు వచ్చేశాయి. ఎవరు ఎప్పడు ఏ విధంగా మాట్లాడుతారో, ఏ విధంగా విరుచుపడతారో.. అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ సమీపంలోని గుర్గావ్లో ఓ విద్యార్థిని (16)పై సహ విద్యార్థులే సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన గుర్గావ్ లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి.
అనంతరం ఆ యువతిని మనేసర్కు సమీపంలోని ఓ నిర్జీవ ప్రదేశంలోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారిపై ఐపీఎస్ మరియు లైంగిక నేరాల కేసులు నమోదు చేసి మేజిస్ట్రేట్ ముందు హజరుపరిచామని.. అనంతరం ఆ నిందితులను జువెనైల్ హోంకు తరలించారు. మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు.