అయితే, అప్పారావు, భాను ప్రేమ వ్యవహారం తెలిసిన అతడి భార్య వారి వివాహానికి అంగీకరించింది. అంతటితో ఆగకుండా ఈ పెళ్లిని పెద్దల సమక్షంలో దగ్గరుండి జరిపించింది. ముగ్గురు ఇష్టపడటంతో ఈ పెళ్లి జరిపించామని స్థానిక పెద్దలు చెప్పారు. స్థానిక శ్రీకోదండరాముల వారి ఆలయంలో వివాహం జరిపించారు.