దీన్ని అదనుగా తీసుకుని మూడు రోజుల పాటు నలుగురు వ్యక్తులు ఆమెకు శీతల పానీయంలో మద్యం కలిపి ఊరు బయటికి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. దీంతో అనారోగ్యం పాలైన బాధితురాలిని బంధువులు నర్సారావు పేట ఆస్పత్రిలో చికిత్స అందించారు. అనంతరం బాధితురాలు కోలుకుని బంధువులకు, పోలీసులకు వివరాలు తెలిపింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.